Home » The Election Commission
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే వోటు వేసేలా ‘వోట్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం.. ఇంటి నుంచి పోలింగ్ బూత్కు రాలేని, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఓట�
దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.