Home » The Indian Railways
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గతంలో ఎత్తేసిన రాయితీ ఇకపై ఎప్పటికీ కొనసాగదు. టిక్కెట్లపై ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 2020 నుంచి రాయితీ రద్దైంది.