Home » The new tribunal
ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ సమస్యలతో పాటు ట్రైబ్యునల్ అంశంలో సీరియస్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టులపై పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.