The new tribunal

    CM KCR : గులాబీ బాస్ ఒత్తిడికి కేంద్రం దిగివస్తుందా?

    November 24, 2021 / 07:19 AM IST

    ఢిల్లీలో మ‌కాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ స‌మ‌స్యల‌తో పాటు ట్రైబ్యునల్‌ అంశంలో సీరియ‌స్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టుల‌పై పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

10TV Telugu News