theft incident

    సైనిక్ పురి చోరీ ఘటనలో వాచ్ మెన్ దంపతులే నిందితులు

    August 3, 2020 / 07:43 PM IST

    మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్ పురిలో ఓ రియల్టర్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇంటి వాచ్ మెన్ దంపతులే నిందితులని తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరికి గురైనట్లు ఇవాళ పోలీసులకు ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో

10TV Telugu News