theft jewellery

    Nizamabad: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కోమా పేషెంట్ నగలు మాయం

    June 28, 2022 / 09:13 AM IST

    లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.

10TV Telugu News