Home » Thiragabadara Saami
రెమ్యునరేషన్ ఎగ్గొట్టారంటూ ఓ నటి ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసారు. తనలా ఎవరు మోసపోకూడదనే ఈ విషయం బయట పెట్టారట.
ఇటీవల దర్శకులు చేసే కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నామధ్య ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తిరుమల దర్శనానికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్కు సెండాఫ్ ఇస్తూ ముద్దు పెట్టడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తిరగబడరసామీ'. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా.. రాజ్ అండ్ మాల్వీ ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చారు.
రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరసామీ' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా మాల్వీ చీరలో మల్లె పువ్వులా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేసింది.