Home » third phase
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. వరంగల్ భద్రకాళి ఆలయానికి బండి సంజయ్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి బండి సంజయ్ అమ్మ
మిలిటరీ కమాండర్ల స్థాయిలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన 13వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలపై ఎలాంటి చర్చ జరగలేదు.
YSR Vahana Mitra : మంగళవారం వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో దశలో భాగంగా లబ్దిదారులకు నగదు జమ చేశారు. రాష్ట్రంలోని 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్లు తమ కష్టాలను తన దృష�
Chandrababu Naidu : ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమిపై స్పందించిన చంద్రబాబు… తాను రాజీనామా ఎందుకు చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడి
third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖలో 60 శా�
Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలి
covaxin clinical trials third phase : ఏపీలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. వెయ్యి కోవాగ్�
2020 are my last polls: Nitish Kumar : బీహార్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2020 తన చివరి ఎన్నికలని ప్రకటించారు. బీహార్ లో ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగనుంది. 2020, �
కరోనా పీడ ఎప్పుడు విరుగుడు అవుతుందా ? దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ? అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ప్రజలు కూడ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంస్థలు ప్రయత్నాలు మొదల�
యావత్ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. రష్యా ఈ నెలలోనే(ఆగస్టు) వ్యాక్సిన్ను తీసుకొస్తామని ప్రకటించింది. ఇక అమెరికా కూడా సెప్టెంబర్ లో వ్య