-
Home » third wave
third wave
Covid-19: భయపెడుతున్న మరణాల సంఖ్య.. కరోనా సెకండ్ వేవ్లా ప్రమాదకరంగా మారుతోంది
దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.
Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్ఫుల్! – ఐఐటీ నిపుణులు
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే 'ఆర్-విలువ' జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది.
ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు
ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు
Covid Cases In Telangana Police : తెలంగాణ పోలీసు శాఖను కలవర పెడుతున్న కోవిడ్ కేసులు
తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
YS Jagan Mohan Reddy : రేపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
PM Modi Review : కరోనా థర్డ్ వేవ్పై ప్రధాని మోదీ సమీక్ష.. లాక్డౌన్పై కీలక నిర్ణయం..!
థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్-19 సమీక్ష సమావేశం జరగనుంది.
COVID-19: దేశంలో ‘R-0’ విలువ ప్రకారం ఫిబ్రవరిలో గరిష్ట స్థాయికి కరోనా మూడో వేవ్
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కోవిడ్-19 మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణ అంచనా వేసింది.
Third Wave : కరోనా ముూడో దెబ్బ! నెలాఖరు నాటికి రోజుకు 8 లక్షల కేసులు రావొచ్చు..!
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
Science Journal : షాకింగ్ న్యూస్..ఇండియాలో 32 లక్షల కరోనా మరణాలు!
కొవిడ్కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.
Minister Harish Rao : థర్డ్వేవ్ ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు- హరీష్రావు
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.