thousand people

    గాల్వాన్ లోయ..అటు వెయ్యి మంది..ఇటు వెయ్యి మంది, ఏం జరగనుంది ? 

    June 23, 2020 / 02:27 AM IST

    గాల్వాన్ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘర్షణలో 20 మంది ఇండియన్ జవాన్లు వీరమరణం పొందడంపై ప్రతికారం తీర్చుకొనే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం గాల్వాన్ లోయ వద్ద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది మోహరిం�

10TV Telugu News