Home » thousands
ఆస్ట్రేలియాలో నాల్గవ అతిపెద్ద కాన్సర్ కారకంగా చర్మ క్యాన్సర్ ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 17,756 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, ప్రతి ఏడాది 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా నగ�
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.
ఆస్ర్టేలియాలోని సిడ్నీ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది.
‘కూటీ కోసం..కూలీ కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..ఎంత కష్టం’…ఇది సినిమాలో పాట. కానీ అచ్చం ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొంది. దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌ�
అగ్రరాజ్యం ఇప్పుడు వణికిపోతోంది. ఎదో శత్రుదేశంతో కాదు..కరోనా రాకాసితో. వేలాది మంది చనిపోతున్నారు. ఒక్క రోజులోనే రెండు వేల మంది చనిపోతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి.
శంకర్ దాదా Mbbs డాక్టర్ బాగోతం బైటపడింది. డాక్టర్ నంటూ ఏకంగా పదేళ్ల నుంచి వేలకొద్దీ ఆపరేషన్లు చేసేశాడు. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఈ ఫేక్ డాక్టర్ బాగోతం ఉత్తరప్రదేశ్ లోని దేవ్బంద్ సిటీలో బైటపడింది. యూపీలోని సహరాన్ పూర్ జిల్లాలోని �
జీఎస్టీ ప్రజల పాలిట భారంగా మారుతోంది. కరెంట్ బిల్ వందల్లో వస్తే జీఎస్టీ మాత్రం వేలల్లో కట్టాలని బిల్ వచ్చేసరికి బేర్ మన్నాడు సరదరు వ్యక్తి.