-
Home » three capitals
three capitals
ఏపీ రాజధాని అమరావతి.. వైసీపీ స్టాండ్ మార్చుకుందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా?
September 14, 2025 / 05:00 AM ISTఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా...ఈ కన్ఫ్యూజన్కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నవ్వుల పాలైంది చాలదా? ఏపీ జధానిపై వైసీపీ వైఖరేంటి, ఇంకా తమ స్టాండ్ ఏంటో చెప్తామనడంలో ఆంతర్యమేంటి..
February 9, 2025 / 06:00 AM ISTఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా…
జగన్ కు దమ్ముంటే మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టి ఎన్నికలకు వెళ్ళాలి : గంటా శ్రీనివాసరావు
October 12, 2023 / 03:07 PM ISTనవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
Supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం
February 7, 2023 / 08:00 AM ISTఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.
Janasena : ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించి .. 25 రాజధానులు ఏర్పాటు చేయండి : పవన్ కళ్యాణ్
October 11, 2022 / 11:19 AM ISTఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మూడు రాజధానులు కాదు ఏపీని యునైటెడ్ స్టేట్స్…
Andhra Pradesh Three Capitals : మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదు .. YCP టైమ్ పాస్ చేస్తోంది : జీవీఎల్
September 17, 2022 / 12:54 PM ISTవైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కేవలం కాలయాపన కోసమే చేస్తోందని..ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల అంశంపై రోజంతా శాసనసభలో చర్చ పెట్టారని విమర్శించారు. YCP కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించటానికి…
AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ
September 7, 2022 / 08:02 AM ISTఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల…
Minister Botsa Satyanarayana : ఏపీ మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
March 5, 2022 / 04:02 PM ISTమూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు.
Minister Botsa : సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు- హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స
March 3, 2022 / 08:25 PM ISTరాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!
February 28, 2022 / 04:12 PM ISTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.