-
Home » three capitals
three capitals
ఏపీ రాజధాని అమరావతి.. వైసీపీ స్టాండ్ మార్చుకుందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా?
ఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా...ఈ కన్ఫ్యూజన్కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నవ్వుల పాలైంది చాలదా? ఏపీ జధానిపై వైసీపీ వైఖరేంటి, ఇంకా తమ స్టాండ్ ఏంటో చెప్తామనడంలో ఆంతర్యమేంటి..
ఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు పబ్లిక్.
జగన్ కు దమ్ముంటే మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టి ఎన్నికలకు వెళ్ళాలి : గంటా శ్రీనివాసరావు
నవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
Supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.
Janasena : ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించి .. 25 రాజధానులు ఏర్పాటు చేయండి : పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మూడు రాజధానులు కాదు ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటి
Andhra Pradesh Three Capitals : మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదు .. YCP టైమ్ పాస్ చేస్తోంది : జీవీఎల్
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కేవలం కాలయాపన కోసమే చేస్తోందని..ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల అంశంపై రోజంతా శాసనసభలో చర్చ పెట్టారని విమర్శించారు. YCP కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించటానికి మూడు రాజధానులు అంట�
AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. మూడు రాజధానుల అంశంపై చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.
Minister Botsa Satyanarayana : ఏపీ మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు.
Minister Botsa : సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు- హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.