-
Home » Three Capitals Of Andhra Pradesh
Three Capitals Of Andhra Pradesh
Kodali Nani : మూడు రాజధానులు తథ్యం.. విశాఖలో రూ.10వేల కోట్లు పెడితే సంపద సృష్టించవచ్చు-కొడాలి నాని హాట్ కామెంట్స్
September 9, 2022 / 08:19 PM IST
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.