-
Home » three childre die after eating rose mango biscuits
three childre die after eating rose mango biscuits
బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి కేసు, హైదరాబాద్లోని Rose బిస్కెట్ తయారీ కంపెనీలో సోదాలు
September 17, 2020 / 05:25 PM IST
కర్నూలు జిల్లాలో బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని రోజ్ బిస్కెట్ తయారీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. కంపెనీలో బిస్కెట్ల తయారీకి వాడుతున్న శాంపిల్స్