Home » three children died
కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.
three children died after a wall collapsed : ఉత్తరప్రదేశ్లో మంగళవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఆగ్రా జిల్లాలో కగరోల్ గ్రామంలో గోడ కుప్పకూలిపోవటంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బాలికలు..ఓ బాలుడు ఉన్నారు. ఈ ఘటనలలో పలువురు గాయాలయ్యాయి. ఈ ఘట