Home » Three children drowned
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం స్వర్ణముఖి నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.