three-match series 1-1

    లెక్కసరి: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం

    January 15, 2019 / 11:46 AM IST

    ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.

10TV Telugu News