Home » three-member party panel
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఢిల్లీలో గురువారం సోనియాగాంధీ బృందంతో భేటీ కానున్నారు. తమ రాష్ట్రంలోని వివాదాల పరిష్కరానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల పార్టీ ప్యానల్ను ఆయన కలుస్తారు.