హైదరాబాద్ లో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధ�
ఎన్నీళ్లీ మారణకాండ..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేది ఎప్పుడు? మూడు నెలల నుంచి యదేచ్ఛంగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది. యుద్ధం వల్ల ఇరుదేశాలు తీవ్రంగా నష్టపోతున్నా యుద్ధం మాత్రం కొనసాగుతునే ఉంది.
పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా కుమారుడు జీవిస్తున్నాడు. ఈ ఘటన కోల్కతాలో వెలుగులోకి వచ్చింది.
Ukrainian couple CHAIN : ప్రేమికులు చెట్టాపెట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పార్క్ లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రాంతాలకు కలిసి వెళుతున్నారు. బీచ్ ల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ..ఓ జంట మాత్రం చేతులను ఛైన్ తో కట్టేసుకుని గడుపుతున్నారు. కలిసే పడుకుంటు�
ఒక సంవత్సరంలోనే రెండోసారి కరోనా.. కాదు మూడు నెలల్లోనే రెండోసారి. ఇజ్రాయేల్ లోని డాక్టర్ పరిస్థితి ఇది. ఇజ్రాయేల్ లోనే పెద్ద హాస్పిటల్ గా పేరు తెచ్చుకన్న రమత్ గన్స్ షెబా మెడికల్ సెంటర్ లో డాక్టర్ గా ఓ వ్యక్తి పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో తొలి క
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో అదే జరిగింది. 3 నెలల వ్యవధిలో రెండు సార్లు ఆ డాక్ట
ఆర్జేడీ అధినేత..బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యా సంచలన ఆరోపణలు చేశారు. తనకు 3 నెలలుగా తిండి పెట్టడం లేదని,వంటింట్లోకి కూడా రానీయ అత్తగారు రబ్రీ దేవి, అడపడుచు మీసాభారతిలపై ఆరోపించారు. లాలూ కుమారుడు తేజ్ దీప్ ప్రసాద�