-
Home » Three people killed
Three people killed
Road Accident : డీసీఎంను ఢీకొన్న బైక్, ముగ్గురు మృతి
January 21, 2022 / 08:17 PM IST
చౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.