Home » Three persons killed
మహబూబాబాద్, నల్లొండ జిల్లాలకు చెందిన యువతీయువకులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.