-
Home » three schemes
three schemes
CM Jagan : మూడు పథకాలకు రూ. 2191 కోట్ల నిధులు విడుదల.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ
October 26, 2021 / 01:41 PM IST
ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవా పథకాలకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు పథకాలకు మొత్తం రూ. 2191 కోట్ల నిధులను సీఎం జగన్ రిలీజ్ చేశారు.