Home » three schemes
ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవా పథకాలకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు పథకాలకు మొత్తం రూ. 2191 కోట్ల నిధులను సీఎం జగన్ రిలీజ్ చేశారు.