Home » three silver lion statues
ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర�
బెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్ రూమ్లో భద్రపరిచారు. ఇక అమ్మవారి రథంలోని మూడు వెండి సింహాల ప్ర�