-
Home » ticket-less journey
ticket-less journey
Ticket less Journey: టికెట్ లేని ప్రయాణికులు: రికార్డు స్థాయిలో రూ.23 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వేశాఖ
May 1, 2022 / 06:35 PM IST
అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఏడాది కాలంలో సుమారు రూ.23 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేశారు