Home » ticket-less journey
అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఏడాది కాలంలో సుమారు రూ.23 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేశారు