Home » tiffin box bomb
ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ నెల 9న జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.
భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ను పోలీసులు నిర్వీర్యం చేశారు.