Home » Tigers
బిగ్ బాస్ భామ లహరి షరీ తాజాగా విదేశాలకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ టైగర్ పార్క్ లో పులులతో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని వణుకు పుట్టిస్తాయి. ఓ టూరిస్టు బస్సు దట్టమైన అడవిలో ప్రయాణిస్తుంటే కొన్ని పులులు వెంబడించడం మొదలుపెట్టాయి. వీడియో చూస్తున్న కొద్దిసేపు భయం కలిగించింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా పులులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విశ్వక్. టైగర్ తో మాస్ కా దాస్ అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
భారత్ లో పెద్ద పులుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2021లో దేశ వ్యాప్తంగా ఉన్న అభయారణ్యాల్లో 126 పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి.
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది.
తెల్లవారు జాము సమయంలో పులులు చెట్టు వద్ద నుండి వెళ్ళిపోయాయి. అయినా వికాస్ మాత్రం చెట్టు దిగేందుకు ప్రయత్నం చేయలేదు.
Animals Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారికి కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చారు. దీంతో అన్ని దేశాలకు ప్రజలందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. రోజూ లక్ష
వెంకన్న భక్తులకు మరోసారి చిరుత భయం పట్టుకుంది. తిరుమల గిరుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతలు ఇప్పుడు కొండ దిగి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ సంచరిస్తున్నాయి. పాక్షిక లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి చిర�
Tigers roam in joint Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు.. ఇప్పుడు గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి పశువులను పొట్టన పెట్టుకుంటుడంతో.. గిరిజన గ్రామా�