Home » till
మద్యం అమ్మకాలను మరింత వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి ఢిల్లీలోని అన్ని మద్యం దుకణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వల్ల పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడ�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు లేకపోతే..దశల వారీగా ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధాన మంత్రితో జరిగిన వీడియో క�