Tiruchchirappalli

    హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

    October 12, 2019 / 04:38 AM IST

    ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి తిరుచిరాపల్లి మధ్యలో వారాంలో ఒక రోజు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజన్ అధికారి సీహెచ్.రమేశ్ శుక్రవారం (అక్టోబర్ 11,2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప

10TV Telugu News