Home » Tirumala Brahmotsavam 2022
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడాన్ని అంకురార్పణం అంటారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీటీడీ నుంచి ముఖ్య గమనిక. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ సూచించింది.