Home » Tirumala Brhamotsavalu
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.