Home » Tirumala Buses
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. సీఎం జగన్ చేతులు మీదుగా వీటిని ప్రారంభించాలని భావిస్తోంది.