Tirumala Darshanam

    ధనుర్మాస ఘడియలు : తిరుమలలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై

    December 16, 2019 / 02:51 AM IST

    తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై ప్రవచనాలు వినిపించనున్నాయి. ఆలయంలో 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం తెల్లవారుజామున నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై ప్రవచనాలు పఠించనున్నారు. నెల రోజులు సుప్రభాత సేవ రద్దు చేస్

10TV Telugu News