Home » Tirumala Heavy Pilgrim Rush
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై అనూహ్యంగా యాత్రికుల రద్దీ పెరుగుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. వారాంతపు సెలవులతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ ఏర్పడింది.
తిరుమల భక్తులతో కిటకిలాడుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చ
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.