Home » tirumala hundi income
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి ..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్నినెలలుగా రోజురోజుకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుతుంది.
శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కొన్నాళ్లుగా ప్రతి నెలా వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. జూన్ నెలలోనూ రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి.(Tirumula Hundi Income Report)
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
tirumala hundi income increases: తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం వచ్చింది.. కరోనా లాక్డౌన్ టైమ్లో వెల వెల బోయిన హుండీలో ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరగడంతో టీటీడీకి ఆదాయం రెట్టింపవుతోంది. లాక్డౌన్లో భక్తుల్లేక ఆదాయా