Home » Tirumala Kishore
తాజాగా దర్శకుడు తిరుమల కిషోర్ సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమా తీయబోతున్నాడని చెప్పారు. (Trivikram)
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కొత్త కొత్త కథలతో వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. కానీ గతంలో వరుసగా ఆరు ఫ్లాప్స్ కూడా చూసాడు.
ఇప్పటికే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం..........
RED Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా.. ‘రెడ్’.. తమిళ్ ‘తడమ్’ మూవీకిది తెలుగు రీమేక్. కృష్ణ పోతినేని సమర్పణలో, శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్�