Home » Tirumala Temple In Tirupathi
భక్తులతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలిచారు. ఒక్కసారిగా తొక్కిసలాట...
సోమవారం భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు...కొంతమంది కిందపడిపోయారు. సృహ తప్పి పడిపోయారు...
ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు...