Home » Tirumala Vaikunta Ekadashi Special Darshanam
టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు.