Home » Tirumala
శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం విడుదల చేయనుంది.
Tirumala శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ మే 21 శనివారం విడుదల చేయనుంది.
తిరుమలలోని అన్ని విక్రయ కౌంటర్లలో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండటంతో ఘటాటోపంతో వాహన సేవ
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
సోమవారం ఉదయం కంగనా తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం............
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి దగ్గర అటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. ఇది టీటీడీ ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిబంధన.
తిరుమలలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.