Home » Tirumala
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...
దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా..(TTD Condemns Paripoornananda Allegations)
టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్లో వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే, ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి.
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వర్షాలకు ధ్వంసం అయిన శ్రీవారి మెట్టు మార్గం మరమత్తులు తరువాత తెరుచుకోనుంది..
తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని....నేటి నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి
శ్రీకాళహస్తిలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వచ్చారని సాధారణ భక్తుల్ని పట్టించుకోకపోవటంతో భక్తులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమలలో దర్శనం టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.