Home » Tirumala
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు తెరలేపారు. అమాయక భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు.
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ
తిరుమలలో రెండేళ్ల తరువాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
తిరుమలలో ప్రైవేట్ సంస్ధల ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. ఈరోజు ఆయన తిరుమలలో అన్నప్రసాద భవనం కమాండ్ కంట
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్రదారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారని చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు..
తమను ఒక్కసారైనా సంప్రదించకుండా టీటీడీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించకుండా న్యాయం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన..
తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఈ -మెయిళ్ల ద్వారా టీటీడీని కోరడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఈఓ...
శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.