Home » Tirumala
పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రా
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమ
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను టీటీడీ జారీ చేసింది. తిరుపతి వాసులకు మాత్రమే వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఒకరోజు ముందుగానే..
జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
స్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. విఐపీలు సిఫార్సు లేఖలు ఇవ్వద్దని ఆయన కోరారు.
తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు.
చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి
....ప్రముఖులు ఎవ్వరూ సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు టీటీడీచైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు