Home » Tirumala
శ్రీవారి వైకుంఠ ఏకాదశికి ఒమిక్రాన్ ఎఫెక్ట్
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని
తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగుస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.
జనవరి 2022 నెలకు సంబంధించి శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను డిసెంబర్ 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని..
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది.
టీటీడీ.. భక్తులను కులాల వారీగా విభజించి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని యూట్యూబ్ ఛానల్ లో దుష్ప్రచారం చేశారని టీటీడీ మండిపడింది. భక్తులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ త్వరలో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమైంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా తిరుమలలోని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం జరుగుతోంది