Home » Tirumala
తిరుమల శ్రీ వరాహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 624 రోజుల తర్వాత వరాహ స్వామి ఆలయంలో దర్శనాలను టీటీడీ ప్రారంభించింది. కరోనా కారణంగా..
తిరుమల రెండవ ఘాట్ రోడ్లో ఇటీవల కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు.
నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.
తిరులమలలో కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
తిరుమలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. భారీగా కురిసిన వర్షాల కారణమో.. ఏమో కానీ, కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరులో జరిగే ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది.
డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసిన సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.