Home » Tirumala
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..
రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి మరి కొద్ది సేపట్లో తిరుమలలో సమావేశం కానుంది.
తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి కల్పించే విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పఠిస్తారు.
తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో కొండచరియల విరిగిపడ్డ ప్రాంతాలను కేరళ అమృతా విశ్వవిద్యాలయం నిపుణుల బృందం పరిశీలించింది.