Home » Tirumala
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 10 వేల టికెట్లు జారీ చేశామని చెప్పారు.
శ్రీవారి దర్శనం ఎంతో తృప్తిని ఇచ్చింది: వెంకయ్య నాయుడు
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను ఏ
కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్..
కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుంచి..
కొన్ని వేల పాములను పట్టుకుని సురక్షితంగా వదిలేసిన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ అదే పాము కాటుకు గురై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
మెగా మ్యూజికల్ ఈవెంట్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనవరి 31నుంచి ఫిబ్రవరి 2వరకూ పురంధరదాస ఆరాధనా మహోత్సవం కార్యక్రమాన్ని దశ సాహిత్య ప్రాజెక్ట్ వారు నిర్వహించనున్నారు.
టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ పాముని పట్టే ప్రయత్నంలో.. ఆయన పాము కాటుకి గురయ్యారు. విషపూరితమైన పాము ఆయనను కాటు వేసింది.
తిరుమలలో మరోసారి నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. నకిలీ టికెట్లు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు..