Tirumala

    Tirumala: తిరుమలలో రూ.300 టికెట్ల ద్వారా మాత్రమే భక్తులకు దర్శనం

    April 19, 2021 / 11:14 AM IST

    తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దర్శనాల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికీ భక్తులు నుంచి స్పందన పూర్తిగా తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్శనానికి వచ్చే భక్తు�

    Hanuman Birth Place : హనుమంతుడి జన్మస్ధలంపై కొనసాగుతున్న వివాదం

    April 16, 2021 / 12:56 PM IST

    Lord Hanuman Birth Place Dispute : ఆంజనేయుడు ఆంధ్రుడే అంటోంది టీటీడీ. కానే కాదు.. కన్నడిగుడే అంటోంది కర్ణాటక. ఇద్దరిలో ఎవరి వాదన నిజం? కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి?  చ

    Tirumala Hanuman : తిరుమలే హనుమ జన్మస్థలం.. ఇవిగో ఆధారాలు

    April 13, 2021 / 05:26 PM IST

    కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు.

    Ramana Deekshitulu : సీఎం జగన్ సాక్షాత్తూ విష్ణు స్వరూపుడు, రమణదీక్షితులు ప్రశంసల వర్షం

    April 6, 2021 / 03:56 PM IST

    Ramana Deekshitulu Praises CM Jagan : ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. జగన్ ను విష్ణుమూర్తితో పోల్చారాయన. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వేంకటేశ్వరుడి అనుగ్రహంతో జగన్ ము�

    Tirumala : తిరుమలకు రావొద్దు.. కరోనా కారణంగా కొండపై కొత్త ఆంక్షలు

    March 31, 2021 / 12:33 PM IST

    తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.

    Tirupati Temple : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, రాత్రంతా గుడిలోనే దొంగ

    March 27, 2021 / 05:50 PM IST

    చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. నిన్న(మార్చి 26,2021) రాత్రి గుడి మూసిన తర్వాత లోనికి వెళ్లిన దొంగ హుండీల్లో చోరీకి యత్నించాడు. రెండు హుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ,

    టీటీడీ కీలక నిర్ణయం… ఇకపై ఏడాదికి ఒక్కసారే..

    March 19, 2021 / 01:51 PM IST

    తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

    టీటీడీకి రూ.300 కోట్ల విరాళం ఇచ్చిన శ్రీవారి భక్తుడు

    March 12, 2021 / 03:12 PM IST

    తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి(టీటీడీ) ఓ భ‌క్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డ�

    తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

    March 9, 2021 / 10:41 AM IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�

    తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త, ఉగాది నుంచి అనుమతి

    March 5, 2021 / 11:55 AM IST

    good news for tirumala devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం (ఏప్రిల్ 14) నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి

10TV Telugu News