Home » Tirumala
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే రాతి శంఖు చక్రాలు మాయం అయ్యాయనే వార్తకు తెర పడింది.
Hanuman Jayanti 2021 : హనుమాన్ జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు 3సార్లు జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు, కొందరు వైశాఖ శుధ్ధ దశమినాడు, మరి కొందరు మార్గశిర మాసంలో జరుపుకుంటారు. ఈరోజు (వైశాఖ శుధ్ధ దశమి నాడు) టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమాన్ జయంత�
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈనెల4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిరుపతి నుంచి కాలినడకన వెళ్లే అలిపిరి మార్గాన్ని జూన్ 1వ తేదీ నంచి మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఆంజనేయుడు జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. హనుమాన్ ట్రస్ట్ రాసిన లేఖకు టీటీడీ అధికారులు సమాధానం ఇచ్చారు.
హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడంటూ టీటీడీ చేసిన ప్రకటనపై మరో వివాదం చెలరేగింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల కొండపై ఆస్థాన మండపం వద్ద షార్ట్ సర్క్యూట్తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి.
తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మూడుగంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కుమ్మేసింది. జోరు వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం
అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది.