Home » Tirumala
నూతనంగా తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని ఆదివారం తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ప్రారంభించారు.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి టీటీడీ శ్రావణ పౌర్ణమి గరుడసేవ నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతినెల 20 వ తేదీన మరుసటి నెల కోసం విడుదల చేసే 300/- రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను
గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన "సంప్రదాయ భోజనం" త్వరలో తిరుమలలో అందుబాటులోకి రానుంది.
తిరుమలలో శుక్రవారం (ఆగస్టు 13) గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనసేవ జరిగింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న P.V సింధు
ఏడు కొండలపై దళారి దందా కొనసాగుతోంది. టీటీడీలో కొందరు అవినీతి ఉద్యోగులే ఈ దందాకు సాయం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.
అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాంటించింది. ఆంజనేయ జన్మస్థలంపై టీటీడీ రెండు రోజులపాటు నిర్వహించిన వెబినార్ ముగిసింది.
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్ర�
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులు దొరకనున్నాయి.