Home » Tirumala
టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల జాబితా ఇదే..!
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కన్నడ, హిందీ ఛానెల్స్కు కేంద్రం లైసెన్స్ మంజూరు చేసింది.
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
సర్వ దర్శనం టోకెన్ల జారీ..చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే
గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం విడుదల చేస్తోంది.
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన అగరబత్తీలను సెప్టెంబర్ 13 నుంచి విక్రయించబోతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది.
శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ‘గోకులాష్టమి’ ఆస్థానం నిర్వహించనున్నారు. స్వామిని సాక్షాత్తూ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటారనే సంగతి తెలిసిందే.