tirupati darshan 300 rupees ticket

    Tirumala : ఆగస్టు 2న రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల

    July 31, 2022 / 03:39 PM IST

    తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

    Tirumala: తిరుమలలో రూ.300 టికెట్ల ద్వారా మాత్రమే భక్తులకు దర్శనం

    April 19, 2021 / 11:14 AM IST

    తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దర్శనాల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికీ భక్తులు నుంచి స్పందన పూర్తిగా తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్శనానికి వచ్చే భక్తు�

10TV Telugu News