tirupati darshan ticket

    Tirumala: తిరుమలలో రూ.300 టికెట్ల ద్వారా మాత్రమే భక్తులకు దర్శనం

    April 19, 2021 / 11:14 AM IST

    తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దర్శనాల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికీ భక్తులు నుంచి స్పందన పూర్తిగా తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్శనానికి వచ్చే భక్తు�

10TV Telugu News